‘మాట్లాడితే చాలు పవర్ ఫుల్ మంత్రిని అని చెప్పుకొనే రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పవర్ ఏమైంది. ఎటు పోయింది..? స్థానికుడిని అంటున్నవ్. అధికారులతో సమీక్షలు పెడుతున్నవ్. మరి కరీ�
రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధి, సంక్షేమం జరిగిదంటే అది కేవలం కేసీఆర్ పాలనలోనేనని, అన్ని సమయాల్లోనూ మైనార్టీలకు బీఆర్ఎస్సే అండగా నిలిచిందని రాష్ట్ర మాజీ హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు.