హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాల ముసుగులో బోగస్ కంపెనీలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయి. యువతను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పి శిక్షణ పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తున్నాయి.
అభద్రతా భావంతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై (KTR) రేవంత్ రెడ్డి కేసు పెట్టారని ఆ పార్టీ నేత మన్న క్రిశాంక్ (Manne Krishank) విమర్శించారు. ఫార్ములా ఈ-కార్ రేస్ అంటే ఒక ఈవెంట్ మాత్రమే కాదని, దాని�