పెన్పహాడ్ మండల పరిధిలోని రంగయ్యగూడెం గ్రామంలో మహిళలు వర్షాలు కురవాలని బుధవారం బొడ్రాయికి బిందెలతో నీళ్లు పోసి మొక్కున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వర్షాలు కురవక పోవడంతో వేసిన పంటలు పూర్తిగా ఎం�
సకాలంలో వర్షాలు కురవాలని, బొడ్రాయమ్మ తల్లి ఆశీస్సులు పట్టణ ప్రజలపై ఉండాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. గురువారం మున్సిపల్ పాలకవర్గం, రైతు కమిటీ, బొడ్రాయి కమిటీ ఆధ�
Bodrayi | ఏటూరు నాగారం, జూన్ 13: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో శనివారం బొడ్రాయి 13వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బొడ్రాయి ప్రతిష్టించి 13 సంవత్సరాలు కావస్తున్నా నేపథ్యంలో వేడుకలను చేపట్టారు.