Mallikarjun Kharge | బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో అనారోగ్యాలు డబుల్ అవుతున్నాయంటూ ధ్వజమెత్తారు.
యూపీలోని ఒక ప్రభుత్వ దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యం 14 మంది బాలబాలికల ప్రాణాలమీదకు తెచ్చింది. రక్త నిర్ధారణ పరీక్షలు నిర్లక్ష్యంగా చేయడంతో తలసేమియాకు చికిత్స పొందుతున్న ఆరు నుంచి 16 ఏండ్ల లోపు 14 మంది బాలబాలి�
ముంబై: కలుషితమైన రక్తం మార్పిడి వల్ల నలుగురు పిల్లలకు హెచ్ఐవీ సోకింది. వారిలో ఒకరు మరణించారు. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ సంఘటన జరిగింది. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఇటీవల రక్త మార్పిడి జర