Niranjan Reddy | రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టు ( Irrigation Projects ) లపై ఎలాంటి అవగాహన లేని సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు గడ్డ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.
సూర్యాపేట : తెలంగాణకు వచ్చిన మోదీ రాష్ట్రానికి ఉపయోగపడే ఏ అంశం చెప్పలేదు . కేవలం తెలంగాణపై ఉన్న ఈర్ష్యా ద్వేషాలను వెళ్లగక్కారే తప్పా రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క మాట మాట్లాడలేదని మంత్రి జగదీష్ రెడ్డి విమ