బద్రీనాథ్ ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు ‘బద్రీనాథ్-కేదార్నాథ్' ఆలయ కమిటీ (బీకేటీసీ) ప్రత్యేక ప్యానెల్ను ఏర్పాటుచేసింది. సీసీ టీవీ
Sara Ali Khan | ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో అన్యమతస్థుల ప్రవేశంపై 'బద్రీ-కేదార్ ఆలయ కమిటీ' (BKTC) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.