Mandula Samuel : తుంగతుర్తి నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఆలయాల వద్దకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుని, ప్రజల వద్ద ఓట్లు కోరిన సామ్యూల్ ఇప్పుడు హిందువులను అవమానించే విధంగా మాట్లాడడం సరైంది కాదని బీజేవైఎం నాయకులు మండి�
హిమాచల్ ప్రదేశ్లో సమోసాల చుట్టూ రాజకీయం తిరుగుతున్నది. గత నెల ముఖ్యమంత్రి సుఖు పాల్గొన్న ఓ కార్యక్రమంలో సమోసాలు పోవడం, దానిపై సీఐడీ విచారణ జరుపుతుండటంతో వివాదం మొదలైంది.