నిరుద్యోగుల సమస్యలపై విద్యార్థి నేతలు కదంతొక్కగా అడుగడుగునా నిర్బంధం కొనసాగింది. న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్లోని టీజీపీఎస్సీ ముట్టడికి సిద్ధమైన బీఆర్ఎస్వీ, బీజేవైఎం, ఏబీవీపీ సహా ఇతర విద్యార్థ�
సిరిసిల్ల మున్సిపల్ 8వ వార్డు పరిధిలోని పెద్దూరుకు చెందిన బీజేవైఎం మండల నాయ కుడు మోడుదుల మహేందర్ సతీమణి భాగ్యలక్ష్మికి సీఎం సహాయ నిధి కింద రూ.60 వేలు మంజూరయ్యాయి.