లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక తటస్థ వేదికపై బహిరంగ చర్చకు రావాలని ఒక ప్రముఖ పాత్రికేయుడు, ఇద్దరు మాజీ న్యాయమూర్తులు విజ్ఞప్తి చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో గోవా ప్రజల తీర్పుపై ఆసక్తి నెలకొన్నది. ఇక్కడ బీజేపీ - కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్నది. ఉన్నది రెండు స్థానాలే అయినా రెండు పార్టీలూ గోవాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గ
ఒక్క రోజు వేషానికి గుండు గీయించుకున్నట్టు ఉంది గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం తీరు. ఆ రాష్ట్రంలో 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు రూ. 13 కోట్ల ప్రజాధనాన్ని అక్కడి ప్రభుత్వం ఉచితార్ధంగా ఖర్చుచేసి�