బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలిత రాష్ర్టాలు నేరాలకు అడ్డాగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, దాడులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఇలా పలు రకాల హింసాత్మక ఘటనలతో ఆయా రాష్ర్టాల్లో శాంతి-భద్రతలు �
Nitish Kumar | బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ త్వరలో ఎన్డీఏ కూటమితో చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై రెండు లేదా మూడు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.