ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఓటింగ్ సరళి అధికార పార్టీలో గుబులు రేపుతున్నది. సీఎం సొంత జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు చేజారి పోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదేగనుక జరిగితే అధికార పార్టీకి గట్టి
రేవంత్రెడ్డి సీఎంగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా పాత్రను పోషిస్తున్నట్లు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. శుక్రవారం కొడంగల్ విచ్చేసిన ఆమె స్థానిక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు