ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొట్టమొదటిసారి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఐఎస్)అధికారులు చేపట్టిన తనిఖీలు బంగారు వ్యాపారుల వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. వరంగల్ బులియన్ మార్కెట్లో ఇప్పుడు ఎక్క
వరంగల్, హనుమకొండ పరిధిలో జువెల్లరీ షోరూమ్ లలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్ ) అధికారులు రూ.10 కోట్ల విలువైన 7 కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు.
చర్లపల్లి పారిశ్రామికవాడలో నకిలీ ఐఎస్ఐ మార్క్తో విద్యుత్తు వైర్లు, కేబుళ్లు తయారుచేస్తున్న ఓ పరిశ్రమపై భారతీయ ప్రమాణాల బ్యూరో(బీఐఎస్) సోమవారం ఆకస్మిక దాడులు చేసి రూ.5 లక్షల విలువైన వైర్లను స్వాధీనం చ