బీర్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం వేసవి శిక్షణ శిబిరాన్ని ఇన్ఛార్జి ఎంఈఓ వెంకన్న ప్రారంభించారు. ఈ శిబిరంలో అథ్లెటిక్స్, వాలీబాల్, చెస్, డిస్క్ తో తదితర క్రీడా పోటీల తో పాటు క
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. వృద్ధ దంపతులను దుండగులు అతి దారుణంగా హత్యచేశారు. బాన్సువాడ డీఎస్పీ జగన్నాథరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన
చిరుతపులి | జిల్లాలోని బిర్కూరులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. బిర్కూరులో చిరుత సంచరిస్తుండగా గ్రామస్తులు చూశారు. దీంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు.