యో ఏషియా 21వ సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు హైదరాబాద్లో జరగనున్నది. ఈవై భాగస్వామ్యంతో నిర్వహించనున్న ఈ సదస్సు షెడ్యూల్ను మంత్రి కేటీఆర్ శనివారం ప్రగతిభవన్లో విడుదల చేశారు.
Bio Asia 2024 | వచ్చే ఏడాది హైదరాబాద్లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సు జరుగనున్నది. సదస్సు జరిగే తేదీలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో బయో ఏషియా సదస్�