వ్యవసాయం తరువాత ఎక్కువ శాతం ప్రజలకు జీవనోపాధిగా మారిన వృత్తి చేనేత. కర్ని, సాలే, దుదేకుల, రజక, మైనార్టీ కులాల్లో మెజార్టీగా చేనేత వృత్తిని ఆసరాగా తీసుకుని జీవనం సాగిస్తున్నాయి. గద్వాల జరీ చీరలకు పెట్టింది
తమకు అదనపు వేతనాల పెంపు ముఖ్యమంత్రి కేసీఆర్కే సాధ్యమైందని పారిశుధ్య కార్మికులు పేర్కొన్నారు. తమపై ఆయన చూపిన ప్రేమాభిమానాలను ఎన్నటికీ మర్చిపోలేమని, ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు.
కులవృత్తులవారికి అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా తీసుకున్న బీమా నిర్ణయంపై గౌడన్నల్లో భరోసా వ్యక్తమవుతున్నది. రైతుబీమా తరహా కల్లుగీత కార్మికులకు బీమా కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీస�