పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు గడ్డుకాలం ప్రారంభమైంది. ఆయనకు పాక్ ప్రతిపక్షాలన్నీ కలిసి తాజాగా ఓ అల్టిమేటం జారీ చేశాయి. ఐదు రోజుల్లోగా రాజీనామా అయినా చేయాలి, లేదంటే అవిశ్వాస తీర్మానం ఎదుర్కోడాని�
కశ్మీర్ ప్రజలు పాకిస్తాన్లో చేరాలనుకుంటున్నారా? స్వతంత్ర దేశంగా ఉండాలనుకుంటున్నారా? అని తెలుసుకునేందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ఇమ్రాన్ఖాన్ శుక్రవారం రాత్రి తెలిపారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేసేందుకు యత్నిస్తున్నదని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావాల్ భుట్టో అభియోగాలు మోపారు