తాము ప్రయాణం చేసే సమయంలో పక్కనే ప్రయాణిస్తున్న వ్యక్తులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే గతంలో మనకెందుకులే అన్న రీతిలో ఉండేది. కానీ ఇప్పుడలా కాదు.. పోలీసులే ఫొటోలు తీయనవసరం లేదు. తోటి ప్రయాణికులే ఫొటోలు �
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ భారం కాదు-భద్రత అని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్తో ప్రాణానికి భద్రత అని అవగాహన కల్పిస్తూ మంచిర్యాల ప