పాలనలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు తనదైన ముద్ర వేసుకున్నారు. జిల్లాలో తన మారు చూపుతూ వినూత్న కార్యక్రమాలతో ప్రజలతో మమేకమయ్యారు. మంగళవారం నాటి తో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూ�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు-మన బడిలో భాగంగా నిర్ధేశించిన పాఠశాలల్లో మౌలిక వసతుల పనులను సత్వరమే చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ దీపక్తివారీ తెలిపారు. గురువారం సాయంత్రం విద్యాశాఖ మంత్�