నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఒక డొల్ల ప్రాజెక్టు అని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. గురువారం నారాయణపేట జిల్లా మక్తల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొడంగల్వాసులను మోసం చేయడమ�
కడెం ఆయకట్టు చివరి వరకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం మలుపు వద్ద శనివారం నాగసముద్రం, మాకులపేట, తాళ్లపేట గ్రామాలకు చెందిన రైతులు ఆందో�
సాగునీటిపై ఎమ్మెల్యేకు అవగాహన లేకనే యాసంగిలో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి ఆరోపించారు. శనివారం బీఆర్ఎస్ ఆ ధ్వర్యంలో మక్తల్ తాసీల్దార్ సువర్ణరాజుకు చి�