జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి ఎం వెంకన్న మృతిపై సమగ్ర విచారణ చేపట్టిన జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్.. నేడు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్టు విశ్వసనీయంగా తెల�
భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ నెల 22న భూపాలపల్లి ఆర్టీవో ఆఫీస్ వద్ద బొగ్గు లారీ ఢీకొనడంతో డీటీవో మృతిచెందారు. ప్రమాదంపై జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశే