ధరణి పోర్టల్ను ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నది. అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో పడేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స�
తాము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని, భూ మాత పోర్టల్ను ప్రవేశపెడతామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి నూతన పోర్టల్ ఏర్పాటుపై దృ�