మండలంలో ని అన్నాసాగర్ గ్రామానికి చెందిన ఇంట ర్ విద్యార్థిని జక్కుల శ్రావణి(16)ఇంటర్ ఫెయిలయ్యాయని ఇంట్లో నే కిటికీకి ఉరేసుకొని మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం మేరకు అన్నాసాగర్ గ�
భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన భూత్పూర్ మండలం మద్దిగట్లలో చోటు చేసుకున్నది. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మద్దిగట్ల గ్రామానికి చెందిన సౌటరాజు (30) భార్య మమత పదిహేను