కందుకూరు : కరోనావంటి కష్టాలు భోగి మంటల్లో దహనమవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం తన ఇంటి ముందు కుమారుని పిల్లలు అక్షాయిని, ఇంద్రారెడ్డిలతో కలిసి భోగి �
మన్సూరాబాద్ : ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నాగోల్లో భోగి పండుగ ఉత్స వాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప�