మండలంలోని కొలాం ఝరి గ్రామంలో ఆదివాసీలు భీమదేవుని వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. వారం రోజులుగా ఉత్సవాలు కొనసాగుతుండగా, గురువారం ఆఖరి రోజు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.
ఈనెల 24న ఔరంగాబాద్లో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ప్రశ్న ఇది. ఒక్క మహారాష్ట్ర ప్రజలకే కాదు, మొత్తం దేశ ప్రజలకు వేసిన ప్రశ్న ఇది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయిన సందర్భంగా �