అదో కుగ్రామం. ఆ పల్లెలో 196 కుటుంబాలు ఉంటాయి. 750 జనాభా ఉంటుంది. పల్లెటూరే అయినా పట్నాన్ని తలపిస్తున్నది. ఏ వీధికెళ్లినా సుందరమైన భవనాలే స్వాగతం పలుకుతాయి. విలాసవంతమైన భవనంలా ఉండే ఆ ఇండ్లలో ఎవరికి వారికి ప్రత�
ఖమ్మం : భద్రాద్రి జిల్లాలో బీభత్సం సృష్టించిన గోదారి వరదతో సర్వం కోల్పోయిన భద్రాచలం ప్రాంత బాధితులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అండగా నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర�