మదర్ డైయిరీ డైరెక్టర్గా భారీ మెజార్టీతో గెలిపించాలని రాజాపేట పాల సొసైటీ చైర్మన్, బీఆర్ఎస్ మండల సెక్రెటరీ జనరల్ సందిల భాస్కర్ గౌడ్ కోరారు. గురువారం హైదరాబాద్ మదర్ డైయిరీలో డైరెక్టర్ పదవికి నామినేషన్ దా�
కేసీఆరే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని, మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని కేటీఆర్ సేన తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో గురువారం కేటీఆర్ సే�