అభివృద్ధికి కేరాఫ్గా భారతీనగర్ డివిజన్ నిలుస్తున్నది. డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా డివిజన్లోని ప్రధానంగా రోడ్ల విస్తరణ పనులు చేపట్టి రవాణా వ్యవస్థను మెరుగుపర�
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ జీహెచ్ఎంసీ డివిజన్లు అభివృద్ధికి కేరాఫ్గా మారాయి. సీఎం కేసీఆర్ హయాంలో మంత్రి హరీశ్రావు కృషితో రాష్ట్ర ప్రభుత్వం