గృహ హింస బాధిత మహిళల సమస్యల పరిష్కారం కోసం భువనగిరి జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి తెలిపారు. సోమవారం భువనగిరి పట్టణంలోని భువనగిరి ఖిల్లా సమీపంలో నూతనంగా
మహిళలు, బాలలపై వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు.
మహిళా భద్రతా పార్లమెంటరీ కమిటీ ప్రశంస హైదరాబాద్లోని భరోసా కేంద్రం సందర్శన హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని భరోసా కేంద్రం పనితీరుపై పార్లమెంటరీ మహిళా భద్రతా