జీనోమ్ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరించబోతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. మూడో దశ విస్తరణ కొనసాగుతున్నదని, ఇప్పటికే 132 ఎకరాలను ఇందుకోసం సమీకరించామని చెప్పారు.
Minister KTR | దేశంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో బీఎస్వీ కంపెనీ కొత్త యూనిట్కు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా �
Bharat Serums | రాష్ట్రంలో రూ.100కోట్ల నుంచి రూ.200కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ లిమిటెడ్ కంపెనీ ( Bharat Serums and Vaccines Limited) ప్రకటించింది. గైనకాలజీ, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ, క�
ముంబైకి చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్(బీఎస్వీ) రాష్ట్రంలోని జీనోమ్ వ్యాలీలో రూ. 200 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయ�