తమకు నచ్చని వారిని, తమ అవినీతిని, వైఫల్యాలను బయట పెట్టిన వారిపై కేంద్ర ప్రభుత్వం పగ బడుతున్నది. వారిని బలవంతంగా ఇంటికి సాగనంపుతున్నది. ద్వారకా ఎక్స్ప్రెస్వే, భారత్ మాల, ఆయుష్మాన్ భారత్ పథకాల్లో అవిన�
సచ్చీలుర ముసుగులో వేలకోట్ల అవినీతికి పాల్పడుతూ కుంభకోణాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు, వాటిని వెలికితీసి ప్రజలుముందు పెట్టిన అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారు.