కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ విషయంలో పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, చట్టం కేంద్రమంత్రికి చుట్టమా.? సామాన్య ప్రజలకు ఒక న్యాయం, కేంద్రమంత్రికి ఒక న్యాయమ�
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అరాచకాలు, లైంగిక వేధింపులను నిరసిస్తూ..ఆదివారం నగరవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో డీజీపీ ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టారు.
కేసీఆర్ సర్కారు హయాంలోనే భగీరథ మహర్షికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ప్రజల దా హార్తిని తీర్చే పథకానికి మిషన్ భగీరథ పేరు పెట్టామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద