భద్రకాళీ శాకంబరీ నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు ఆదివారం కాళీ క్రమాన్ని అనుసరించి అమ్మవారిని ఉగ్రప్రభా మాతగా అలం కరించారు.
ఉదయం నిత్యాహ్నికం పూర్తి చేసి, ఉగ్రప్రభా మాత, సాయంత్రం త�
భద్రకాళీ శాకంబరీ నవరాత్రోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. మూడో రోజు సోమవారం ఉదయం అమ్మవారు కుల్లా క్రమంలో, సాయంత్రం నిత్యక్లిన్నా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.