విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఈ నెల 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని �
చుంచుపల్లి మండలంలోని పెనగడప పంచాయతీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గత రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. కానీ ఇంతవరకు ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. రోడ్లపైనే కొనుగోలు చేపట్టేందుకు