పదో తరగతి అనంతరం పాలిటెక్నిక్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ - 2023 బుధవారం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ప్రశాంతంగా జరిగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష ఉండడంతో విద్యార్థులకు పది గం�
రోడ్డు వెంట చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీధివ్యాపారుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వారికి రుణాలను మంజూరు చేస్తూ ఆర్థిక చేయూతనందిస్తోంది.