ఈ నెలలోనే భద్రాచలం-సారపాక మధ్యలో నిర్మించిన నూతన వంతెనపై రాకపోకలను పునరుద్ధరిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం వంతెన వద్ద అప్రోచ్ పనులను ఆయన పరిశీలించారు. వంతెన ప�
భద్రాచలం- సారపాక మధ్య గోదావరి నదిపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన (కొత్త) వారధి వద్ద భారీ ప్రమాదం తృటిలో తప్పినట్లయింది. సారపాక వద్ద కొత్త వంతెనకు అనుసంధానంగా ఉన్న అప్రోచ్ రోడ్డు గురువారం రాత్రి �