Mayawati | రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఉచితాలతో ఓటర్లను ఆకర్షించి ఆ తర్వాత వారిని మోసం చేస్తున్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత పదేపదే జరుగుతున్న ఇలాంటి మోసాలు, ద్�
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని దేశ రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేయగా.. ఇప్పుడు నమ్మి ఓటేసిన గుజరాతీ రైతులనూ ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నది. రైతులకు పగటి పూట కరెంట్ ఇవ్వాలంటే �