ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం 120 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో యూనివర్సిటీ అధ్యాపకులు 56 మంది, పాఠశాల విద్యాశాఖలో 49 మంది, ఇంటర
ప్రభుత్వ పాఠశాలలను సందర్శించినప్పుడు దేవాలయాలను సందర్శించిన అనుభూతి కలుగుతుందని, అందుకే గురువులు దేవునితో సమానమని, ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, �