లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం పెద్దయెత్తున బదిలీలు చేపట్టింది. ప లు రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులపై సోమవా రం వేటు వేసింది.
Election Commission | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ డీజీపిక ఇవాళ జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. మే 31వ తేదీన హాజరుకావాలంటూ తన నోటీసుల్లో పేర్కొన్నది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న హింస గురిం�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎంగా మూడోసారి బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐపీఎస్ అధికారి వీరేంద్రను బెంగాల్ డీజీపీగా తిరిగి నియమించారు. జావేద్ షమ�