బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని పురసరించుకొని తల్లిపాల ప్రాధాన్యం గురించి వివరించే లోగోను సచివాలయంలో మంగళవారం
తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు. పుట్టిన వెంటనే తల్లిపాలు పడితే బిడ్డలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తల్లీబిడ్డల మధ్య అనుసంధానాన్ని పెంచుతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉందన్న విషయాన్ని తల్లులకు వివరించ
అమ్మ పాలు అమృతంతో సమానం అంటారు. తల్లిపాలే బిడ్డకు మంచిదనే విషయం అందరికీ తెలుసు. పుట్టిన మరుక్షణం నుంచి కనీసం ఆరు నెలలైనా బిడ్డకు తల్లిపాలు పట్టాలి. తల్లిపాలకు దూరమైన పిల్లలు రోగాల బారిన పడుతుంటారు. పిల్ల�