రైతుకు వ్యవసాయంలో ఆర్థికంగా పెట్టుబడికి భరోసానిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 వానకాలం సీజన్ నుంచి రైతుబంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా వానకాలం, యాసంగి సీజన్లలో ఎకరానికి ఐదు వేల చొప్పున
పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ర్టాన�