చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునే పానీపూరి ఇప్పుడు విషపూరితంగా మారింది. వ్యాపారమే లక్ష్యంగా, ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి హానికరమైన మసాల దినుసులు, ఫుడ్ కలర్ను కలిపి వినియోగదారులకు అందిస్త
చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునే పానీపూరి ఇప్పుడు విషపూరితంగా మారింది. వ్యాపారమే లక్ష్యంగా, ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి హానికరమైన మసాలా దినుసులు, ఫుడ్ కలర్ను కలిపి వినియోగదారులకు అందిస్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆదివారం బేగంబజార్, టాస్క్ఫోర్స్ పోలీసులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారి వద్దనుంచి రూ. 25 లక్ష�
బొప్పాయి విత్తులు, ఇతర రసాయనాలతో నకిలీ మిరియాలు తయారు చేసి విక్రయిస్తున్న బేగంబజార్కు చెందిన వ్యాపారిని సౌత్ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాదిలో రూ. 1670 కోట్లు రాబట్టింది. గత ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 నాటికి దాదాపు 13.5 లక్షల మంది నుంచి ఆదాయాన్ని సమకూర్చుకున్నది. 2021-22 �