మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బీర్ల ధరలను 15 శాతం పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పెంపు మంగళవారం నుంచే అమల్లోకి రానున్నది.
Beer | కర్ణాటకలో బీర్ల రుచి చేదెక్కనుంది! వాటి ధరల పెంపునకు సంబంధించి శుక్రవారం సిద్ధరామయ్య సర్కారు తుది నోటిఫికేషన్ జారీ చేసింది. సీఎం అంతిమ నిర్ణయం తీసుకొంటే ఈ నెల 20 నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందన�
తెలంగాణలో భారీగా బీర్ల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ కమిటీ గురువారం ఆబ్కారీభవన్లో సమావేశమైంది. ప్రభుత్వం ఇటీవల నిర్దేశించిన రూ.వేల కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే మద్యం ధరల పెంపు ఒక్కటే ప�