ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను స్టాండలోన్ ప్రతిపాదికన రూ.4,458 కోట్ల నికర లాభాన్ని గడించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం వల�
బీవోబీ దేశవ్యాప్తంగా 6 వేల ఏటీఎంలలో యూపీఐ ఆధారిత ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో బీవోబీ యూపీఐ ఏటీఎంలలో యూపీఐ ఆధారిత మొబైల్ యాప్తో డెబిట్ కార్డు లేకుండా నగదును విత్డ్రా చేసుకోవచ్చున�
బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,775.33 కోట్ల నికర లాభాన్ని గడించింది.