మిర్యాలగూడ ఏరియా దవాఖానను 100 పడకల నుంచి 200 పడకల స్థాయికి పెంచనున్నట్లు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ ఏరియా దవాఖానను ఆయన సందర్శించి వైద్య సేవల గురించి రోగ�
గత పాలకుల హయాంలో వసతుల లేమితో కునారిల్లిన ప్రభుత్వాస్పత్రులు స్వరాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలందిస్తున్నాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే నానుడి పోయి.. ప్రభుత్వ దవాఖానలకు మొగ్గు చూ