దేశవ్యాప్తంగా కండ్ల కలక (పింక్-ఐ) కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో తెలుగు రాష్ర్టాల్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు తెలుగ�
‘పేదల వైద్యులు వైరాగ్యం రాజలింగం, రీటా బహదుర్ షా దంపతులు. కన్న ఊరిపై మమకారంతో కొదురుపాకలో కంటి దవాఖాన ప్రారంభించి ఏడాదిలోనే 600 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయడం అభినందనీయం.