ఐసీసీకి వచ్చే ఆదాయంలో 38 శాతం బీసీసీఐకి ఇవ్వడం సబబేనని ఐసీసీ సీఈఓ రిచర్డ్ గౌల్డ్ అన్నాడు. ఐసీసీకి వచ్చే ఆదాయంలో చాలా భాగం బీసీసీఐ వల్లే సమకూరుతున్నదని, అందువల్ల 38 శాతం ఆదాయం బీసీసీఐకి ఇవ్వడం సముచితమని గౌ
దాదాపుగా రెండు నెలల నుంచి ఐపీఎల్ టీ20 మూడ్లో ఉన్న భారత ఆటగాళ్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం సవాలుతో కూడుకున్నదే అని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య వచ్చే నెల 7 నుంచి ఓవ�