సూరత్: సీనియర్ మహిళల టీ20 ట్రోఫీని రైల్వేస్ చేజిక్కించుకుంది. సమిష్టి ప్రదర్శనతో డిఫెండింగ్ చాంపియన్ రైల్వేస్ జట్టు ఏడు వికెట్ల తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. సూరత్ వేదికగా బుధవారం హోరాహోరీ�
జాతీయ మహిళల సీనియర్ టీ20 టోర్నీలో తెలంగాణకు చుక్కెదురైంది. మంగళవారం ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో తెలంగాణ 26 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 130 �