MS Dhoni : ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందే మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కి భారీ ఊరట లభించింది. పరస్పర విరుద్ద ప్రయోజనాలు(Conflict Of Interest) పొందుతున్నారని అతడిపై వచ్చిన ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ తోసిపుచ్చారు.
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న ఈ పదవితో పాటు అంబుడ్స్మన్ బాధ్యతలను కూడా జస్టిస్ వినీత్�