స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందేనని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధానికి దిగుతామని బీసీ రాజ్యాధికార సమితి హెచ్చరించింది. ఈ మేరకు సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం బాగ్లింగంపల్లిలోని కార్యాలయంలో బీసీ రాజ్యాధికారం సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ మాట్లాడుతూ..