బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కరీంనగర్లో ఈనెల 8న నిర్వహించనున్న బీసీ గర్జన బహిరంగ సభ ఏర్పాట్లపై కరీంనగర్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి చిగురుమామిడి మండలం నుండి బీఆ�
బీసీలకు ధోకా కార్యక్రమానికి కాంగ్రెస్ మరోమారు సిద్ధమైంది. నిన్నమొన్నటి వరకు ‘బీసీ డిక్లరేషన్' ద్వారా బీసీలను అందలమెక్కిస్తామని గప్పాలు కొట్టిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు చడీచప్పుడు లేకుండా కూర్చున్నార�